త్రిపురలో జోరందుకున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
అగర్తలా సెప్టెంబర్ 30: త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకున్నది. ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ నేతృత్వంలోని తిప్ర మోతా పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్ తిప్రలాండ్’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వారు వీధుల్లోకి వచ్చి…