తాడిపత్రిలో కొత్త స్కామ్…
అనంతపురం, నవంబర్ 22:అనంతపురం జిల్లా తాడిపత్రి చౌక ధాన్యపు గోదాములో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు దాడుల్లో సుమారు 2.79 కోట్ల రూపాయలకు పైగా సరుకులు మాయమైనట్లు గుర్తించారు. గోదామును సీజ్ చేసి తాడిపత్రి తహసీల్దార్ కు…