జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: విరుచుకపడ్డ షర్మిల
అమరావతి ఏప్రిల్ 19: వైసిపి ఎంఎల్ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల విూడియాతో మాట్లాడారు. వేదవతి…