జకార్తా సముద్రగర్భంలో భూకంపం
జకార్తా మార్చ్ 22: ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో శుక్రవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. సముద్రగర్భంలో భూకంపం జకార్తా కాలమానం ప్రకారం ఉదయం 11.22 గంటలకు సంభవించినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం…