చంద్రబాబు ప్రాణాలకు ముప్పుంది: టీడీపీ నేతల అందోళన
విజయవాడ: రిమాండ్లో ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్ర రాజమహేంద్రవరం జైల్లో జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణం ఆయన్ను బయటి ఆస్పత్రులకు తరలించి.. ఉత్తమ చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై…