చంద్రబాబు..పవన్ ఏపీ రాజకీయాలకు విరామం ఇచ్చారా.!?
విజయవాడ, నవంబర్ 22: రాజకీయా సవిూకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక పైనా కసరత్తు వేగవంతం చేసారు. అటు టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.…