Tag: ఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అమరావతి : ఏపీ అసెంబ్లీ రెండవ రోజు మంగళవారం జు సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.…