Tag: ఏపీలో గెలవాలంటే తెలంగాణలో వేలుపెట్టకూడదని ఇద్దరు తెలుసుకుకున్నా.?

ఏపీలో గెలవాలంటే తెలంగాణలో వేలుపెట్టకూడదని ఇద్దరు తెలుసుకుకున్నా.?

విజయవాడ, నవంబర్‌ 7: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తాము బలంగా ఉన్నామని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది. అందుకే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్‌ లు ఉన్నారు.…