ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతికి కేంద్రం అనుమతి
న్యూ డిల్లీ అక్టోబర్ 18:బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతించింది. దేశంలో నాన్ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను…