Tag: ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పురందేశ్వరి

ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పురందేశ్వరి

విశాఖపట్నం: విశాఖ లో ఇఎస్‌ఐ 400 పడక ల మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ నిర్మాణ స్థలాన్నిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఇఎస్‌ఐ హాస్పిటల్‌ నిర్మాణానికి సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇఎస్‌ఐ అధికారులు ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రి…