అర్హులైన జర్నలిస్టులకు స్థలాలు
హైదరాబాద్, మార్చి 2:: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు సమకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హావిూ ఇచ్చారు. జేఎన్ జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ, విూడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. జేఎన్ జేకు కేటాయించిన…