అర్హులందరూ కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోండి:బిజేపి జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె,డిసెంబర్9:రాష్ట్రంలోని అర్హులందరూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్ పేర్కొన్నారు.శనివారం అన్నమయ్యజిల్లా,లక్కిరెడ్డిపల్లె, రెడ్డివారిపల్లెలో సర్పంచ్ ఆధ్వర్యంలో ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలుపాల్గొన్నారు. ఈ…