అన్నీ పార్టీలలో రసిక రాజులేనా
విజయవాడ, సెప్టెంబర్ 18: మహిళలపై ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పనిచేసే చోట మహిళలకు రక్షణ కరువవుతోందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రతి రంగంలో కూడాఈ వేధింపులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో మహిళలపై వేధింపులు వెలుగు చూస్తుండడం…