ఛత్తీస్‌ ఘడ్‌: ఛత్తీస్‌గడ్‌ జిల్లాలో మావోయిస్టుల కరపత్రం అలజడిరేపింది. ఛత్తీస్‌ గఢ్‌లో నేడు బంద్‌కు పిలుపునిస్తూ.. కరపత్రం బ్యానర్లు విడుదల చేశారు.ఆవపల్లి` ఉసూరు. బీజా పూర్‌`ఉసూరు రహదారిని నక్సలైట్లు దిగ్బంధించారు. రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విష్ణుదేవ్‌ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని ఆ కరపత్రా ల్లో, బ్యానర్లలో మావోయి స్టులు పేర్కొన్నారు.మే 10న పిడియాలో జరిగి న, ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు 12 మంది నక్స లైట్లను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 10 మందిని గ్రామస్థులుగా పేర్కొంటూ నక్సలైట్లు బంద్‌కు పిలుపునిచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *