అమరావతి, మార్చి 27:ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరిచే అంశాలను అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ విూనా సవిూక్షించారు. చపెండిరగ్లో ఉన్న ఫార్మ్‌ `7 డ 8 ల పరిష్కారం, రాజకీయ పార్టీలకు అనుమతుల జారిని వేగవంతం చేయడం, సి`విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదును సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిష్టాన్ని పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సవిూక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో లు పి.కోటేశ్వరరావు, ఎమ్‌.ఎన్‌. హరెంధిర ప్రసాద్‌, జాయింట్‌ సీఈవో వెంకటేశ్వరరావు , డిప్యూటీ సీఈవో లు కె. విశ్వేశ్వరరావు, ఎస్‌.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *