48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్, అక్టోబరు 14:హైదరాబాద్ లో గ్రూప్ ` 2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ,…