Tag: 1952లో లక్ష… ఇప్పుడు 40 లక్షలు:పదింతలైన అసలు ఖర్చు

1952లో లక్ష… ఇప్పుడు 40 లక్షలు:పదింతలైన అసలు ఖర్చు

హైదరాబాద్‌, నవంబర్‌ 29:స్వతంత్ర భారత దేశంలో 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసే అంశం డబ్బు.…