Tag: టీడీపీ బ్యానర్లు తగులపెట్టిన అసమ్మతి వర్గీయులు

టీడీపీ బ్యానర్లు తగులపెట్టిన అసమ్మతి వర్గీయులు

రాయచోటి:లక్కిరెడ్డిపల్లి సర్కిల్‌ లో రాయచోటి ఇన్చార్జ్‌ రమేష్‌ రెడ్డి వర్గీయులు తెలుగుదేశం పార్టీ జెండాలు, బ్యానర్లను తగలబెట్టారు. లిస్టులో రాయచోటి సీటును వేరే వ్యక్తికి కేటాయించినట్లు సమాచారం. టిడిపి అధిష్టానం నుంచి ఫోన్‌ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. రమేష్‌ రెడ్డికి…