Tag: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

గ్రూప్‌`1’ మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు, ఎందుకంటే?

విజయవాడ, మార్చి 13:ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌`1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌(చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు…