Tag: ఏపీ రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు: సీఎం వైఎస్‌ జగన్‌

ఏపీ రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు: సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి ఫిబ్రవరి 28:ఏపీ రైతాంగాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దారుణంగా మోసం చేశారని సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రైతులకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌ రైతు భరోసా, రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ…