Tag: ఈ నెల 20న భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈ నెల 20న భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదాద్రి భువనగిరి డిసెంబర్‌ 19: : ఈ నెల 20 బుధవారం భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపర్యటించనున్నారు. భూదాన్‌ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలీప్యాడ్‌ వద్ద డాగ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు…