జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
హైదరాబాద్, అక్టోబరు 19: త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్ట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు…