ఇక గంటకు 250 కిలోవిూటర్ల వేగం
ముంబై, ఫిబ్రవరి 13: ఇండియన్ రైల్వే ముఖచిత్రం మారుతోంది. హైస్పీడ్, అధునాతన సౌకర్యాలతో కూడిన రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. వందే భారత్ రైళ్లతో దీనికి పునాది పడగా, బుల్లెట్ ట్రైన్తో మరో అడుగు ముందుకు పడనుంది. ఇప్పటి వరకు కేవలం అగ్ర రాజ్యాలకే…