Month: March 2024

40 సంవత్సరాలలో 16 డీఎస్సీలు

విజయవాడ, మార్చి 30: ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు 16 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడగా.. తెలంగాణ విడిపోయాక 3 పర్యాయాలు నోటిఫికేషన్లు జారీచేశారు. అయితే అంతకు ముందు 1977, 1978, 1982…

శీం రజ్వీ కంటే గొప్పోల్లు కేసీఆర్‌ వద్ద ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన వాళ్ళు

కా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారు ట్యాపింగ్‌ పై కేసు ప్రూవ్‌ అయితే కేటీఆర్‌కు పదేళ్ల జైలు శిక్ష కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్‌ హైదరాబాద్‌ మార్చ్‌ 29: ఫోన్‌ ట్యాపింగ్‌ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ఇవాళ్టి నుంచి జనసేనాని ప్రచారం

కాకినాడ. మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇదివరకే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మార్చి 27న మేమంతా సిద్ధమంటూ బస్‌ యాత్రను మొదలుపెట్టారు. అదే రోజు…

నెంబర్‌ 1, నెంబర్‌ 2 ప్రాజెక్టు…మార్కెట్‌ను ఆశ్చర్యపరిచిన గుజరాతీలు

ముంబై, మార్చి 29: మన దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 సంపన్నులయిన ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ మధ్య వ్యాపారపరంగా గట్టి పోటీ ఉంది. ఒక్క గ్రీన్‌ ఎనర్జీ విషయంలో తప్ప, ఒకరి దందాలో మరొకరు వేలు పెట్టకుండా ఇప్పటివరకు…

ఏఐ అనేది ఓ మ్యాజిక్‌ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి ` బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ

న్యూఢల్లీి, మార్చి 29: ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఏఐ టెక్నాలజీ నుంచి డిజిటల్‌ చెల్లింపుల వరకూ పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఏఐ టెక్నాలజీ గురించి…

ఆశీర్వదించండి ప్రజలకు సేవ చేసుకుంటా:సుగవాసి బాల సుబ్రహ్మణ్యం

ఆశీర్వదించండి ప్రజలకు సేవ చేసుకుంటా.. టిడిపి, బిజెపి, జనసేన కూటమి.. నాయకులు, నేతలు,కార్యకర్తలకు అండగా ఉంటా.. ప్రజలకు సేవ చేసుకుంటా మా కుటుంబానికి సుండుపల్లి మండలం చేసిన సేవలు మరువలేనివి… మా తండ్రి పాలకొండ్రాయుడు విజయంలో సుండుపల్లి మండల ప్రజలు… గతంలోనూ…

వాలంటీర్లకు కండిషన్స్‌ అప్లై

విజయవాడ, మార్చి 29: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, అధికారులు అలర్ట్‌ అయ్యారు. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల పనుల నుంచి తప్పించాలని, వారితో ప్రచారం కూడా చేయించవద్దని…

దేశంలో భారీగా లిధియం నిల్వలు

న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో సహజ వనరులను గుర్తించేందుకు కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా సర్వే చేయించారు. పలు రాష్ట్రాల్లో సహజ వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్‌తోపాటు…

 కేసీఆర్ వ్యూహంలో జగన్

హైదరాబాద్, మార్చి 29: కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుదంని చెప్పారు.…

కాంగ్రెస్‌ లోకి కేకే

హైదరాబాద్‌, మార్చి 29 :తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సీనియర్‌ నేత , బీఆర్‌ఎస్‌ ఎంపీ కే. కేశవరావు సమావేశం అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దీప్‌దాస్‌ మున్షీ కూడా పాల్గొన్నారు.…