కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం
న్యూఢల్లీి, మార్చి 14ఃకేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్లను నియమించారు. హైపవర్డ్ కమిటీ ఈ ఇద్దరినీ కమిషనర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్కి చెందిన సుఖ్భీర్ సింగ్ సంధుని ఎంపిక చేసినట్టు…