తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్ను దగ్గరకు రానివ్వం:స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
నిర్మల్ ఫిబ్రవరి 20: బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్ను…